సెల్ఫీ మోజులో ప్రాణమే పణంగా పెట్టేస్తున్నారు మనవాళ్ళు…

 

 

అమెరికాలోని ఓ జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మన తెలుగమ్మాయి మృతి చెందారు…
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు,అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.రెండో కుమార్తె కమల(26) గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్నారు.శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తు అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగి సెల్ఫీ తీసుకుంటుండగా జలపాతంలో పడి మృతి చెందారు.నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

error: