హరీషునికి అపూర్వ స్వాగతం

ఈ రోజు సిద్ధిపేట జిల్లా ,మందపల్లి గ్రామంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ,రాదనుకున్నతెలంగాణను తెరాస తెచ్చింది.వచ్చిన తెలంగాణను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంటే దానిని చంద్రబాబు నాయుడు పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.వచ్చే వాన కాలం నాటికి కాళేశ్వరం నీళ్లు మన పంటలకు వస్తాయి.ఇక బోర్లు ఎండుడు,బాయిలు దంగుడు ఉండదు.చెరువులు నిరంతరం మత్తడి పారుతూనే ఉంటాయి.కాంగ్రెస్ గెలిస్తే కాళేశ్వరాన్ని ఆపేస్తారు.కాంగ్రెస్,టీజేఎస్ పార్టీలు సంక్షేమ నిరోధకులుగా మారారు అని అన్నారు.

error: