162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు.

సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా మల్లయ్య గార్డెన్స్ లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణ రావు పేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, అదే విధంగా సిద్ధిపేటలోని
హరీష్ రావు మాట్లాడుతూ…

– ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలి.

– రోడ్లపై ఉమ్మి వేయాకూడదు.

– లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ తరపున సరుకులు అందిస్తున్నాం.

– ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం,1500 రూపాయల నగదు ఇస్తున్నాం.

– బ్యాంకులో డిపాజిట్ అయినా డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలి. బ్యాంకులో ఆగమాగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.

– అందరూ ఇండ్లకే పరిమితమై, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి.

error: