సిరిసిల్లను అభివృద్ధిలోకి తెచ్చాం-KTR

నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో రాష్ట్రము అన్ని రంగాల్లో దూసుకేల్లిందని మంత్రి కుట్ర అన్నారు.చెరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంకేశేమ కార్యక్రమాలను తే;లంగాణలో చేపట్టమన్న ఆయన,కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చామని చెప్పారు.కాగా కేటీర్ సమక్షంలో సిరిసిల్లకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

error: