తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్

2016 – 2017 లో పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన 190 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయం చేసింది.కేంద్ర నిధులతో తెలంగాణ సర్కార్ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని,డబల్ బెదురూమ్ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం నిధులను పట్టించుకోలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో తేలింది.ఆవాస్ యోజన వెబ్ సైట్ లో ఇళ్ల నిర్మాణ వివరాలను అప్డేట్ చేయడానికి తెలంగాణ సర్కార్ నిరాకరించింది.

error: