LB నగర్ లో విషాదం

LB నగర్ లోని మన్సూరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది.ఓ తల్లి తన ఇద్దరు ఆడపిల్లలకు విషమిచ్చి చంపి అనంతరం తాను కూడా కరెంటు హీటర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.మృతులు స్రవంతి (32),సాయితేజ (9),సాత్విక (7) అని పోలీస్ లు గుర్తించారు.కుటుంబ సమస్యల కారణంగానే ఇదిలా జరిగిందని పోలీస్ లు అనుమానిస్తున్నారు.

error: