అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరిన పరిపూర్ణానంద

పరిపూర్ణానంద స్వామి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు.బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నా ఆయన,మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.దేశం,ధర్మం కోసం RSS సిద్ధాంతాలను చూసి తనలో మార్పు కల్గిందన్నా పరిపూర్ణానంద,బీజేపీ ఒక పెద్ద సైన్యం అన్నారు.

error: