డిసెంబర్ 7 నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు-KTR

కాంగ్రెస్ ఆద్వర్యంలోని మహాకూటమి చంద్రబాబు ఎలా చెప్తే ఆలా ఆడుతుందని ktr వ్యాఖ్యానించారు.జగిత్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన,కూటమి అధికారం లోకి వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని ఆరోపించారు.డిసెంబర్ 11 న గూబ గుయ్ మనేలా ప్రజలు కూటమికి బుద్ధి చెప్తారని అన్నారు.డిసెంబర్ 7 నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందుతాయని అన్నారు.

error: