ప్రత్యేక పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజల కోసం తెరుచుకోనున్నది.అన్ని వయసుల మహిళలు అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చు అని సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించిన తరువాత ఆలయం తెరుచుకోవడం ఇది రెండో సారి. ఏ రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకుంటుంది.మంగళవారం రాత్రి 10 గంటలకు మూసివేస్తారు.సుప్రీం తీర్పును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.ఈ సారి పోలీస్ లు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు.

error: