కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే

యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్ తో పాటు ఆ పార్టీ సింబల్ ను చెక్కిన విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా

తెలిసే జరిగితే వెంటనే వాటిని తొలగించాలి… లేదంటే స్తంభాలపై వాటిని చెక్కించిన వారిపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ లో ఒక భవ్యమైన గుడి యాదాద్రి.. దానిని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత

మీ జేబుల నుండి డబ్బులు ఇవ్వడం లేదు

మీ ముఖం .. మీ కారు బొమ్మ అక్కడ చెక్కించడం చాలా తప్పు

ఇది ప్రజల గుడి.. పార్టీ బొమ్మలు పెట్టకూడదు

పార్టీ ల బొమ్మలు పెట్టదలచు కుంటే అన్ని పార్టీల సింబల్స్ పెట్టాలి

ఏ ప్రభుత్వం ఏగుడిని అభివృద్ధి చేసినా వారి బొమ్మలు పెట్టుకోలేదు

సాంప్రదాయాలకు విరుద్దంగా పార్టీ సింబల్స్.. పతకాల బొమ్మలు చాలా పెద్ద తప్పు

ఈ బొమ్మలు చెక్కించింనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

మీరు తీసివేయక పోతే .. మేమే స్వయంగా ప్రజలతో కలిసి వచ్చి వాటిని తొలగిస్తాం

error: