అక్టోబర్ ఆఖరు వరకు వినతులు

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది.  కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా  దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. వచ్చే నెల (అక్టోబర్) ఆఖరు వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు.

error: