చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు సుందన్ రాజన్ భార్య వసుమతి కన్నుమూశారు. దీంతో ఆలయాన్ని అర్చకులు మూసివేయగా,రేపు ఉదయం 5 గంటలకు తిరిగి తెరువనున్నారు.

error: