కొత్త రూ.20 నోటును ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ

ఇప్పటికే పలు కొత్త నోట్లను ప్రవేశపెట్టిన RBI త్వరలో మరో నోటును ప్రజలకు అందుబాటులోకి తేనుంది.రూ.20 కొత్త నోటును ప్రవేశపెట్టనున్నట్లు RBI తన నివేదికలో పేర్కొంది.RBI డేటా ప్రకారం 2016,మార్చి 31 నాటికి దేశంలో 4.92 బిలియన్ రూ.20 నోట్లు చెలామణిలో ఉండగా,మార్చి 31,2018 నాటికి ఆ సంఖ్య 10 బిలియన్ నోట్లకు చేరింది.కాగా మొత్తం దేశ కరెన్సీ లో 9.8 శాతం మేర రూ.20 నోట్లు చెలామణి అవుతున్నాయి.

error: