గులాబీ గూటికి వలసల జోరు

మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో తెరాస లో చేరికలు …సూర్యాపేట జిల్లా దాసాయి గూడెపు తండా ప్రజలు తెరాస కు జై కొట్టారు.కారు,సర్కారు మనదే అన్నా వస్త్రం తండా ప్రజలు.తెరాస లో చేరిన నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీశ్ రెడ్డి.ఆ కార్యక్రంలో మంత్రి మాట్లాడుతూ,జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారు.తొలి ఓటు కారుకే అంటూ బారులు కడ్తున్న యువత .మొదటి సారి ఓటు హక్కు వచ్చిన యువత అంత గులాబీ గూటికి చేరుతున్నారు అన్నారు.జరుగుతున్న అభివృద్ధి ఫై బాధ్యత పెరిగింది అన్నారు.విపక్షాల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది అన్నారు.

error: