విద్యుత్ వైర్లు తెగీపడీ ఇద్దరు రైతుల మృతి చెందీన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నిట్టూరు గ్రామంలో
కోడిపల్లి ఓదెలు (45) అలబోజు వైకుంఠం (52) పొలం పనులు చేస్తుండగా ,11kv వైరు తెగిపడడంతో పొలంలోనే అక్కడికక్కడే ఇద్దరు రైతులు మృతి చెందారు.
విద్యుత్ అధికారులకు సమాచారం అందించినను అధికారులు స్పందించక పోయేసరికి నిట్టూరు గ్రామంలో రహదారిపై రైతులఇద్దరి శవాలతో గ్రామస్తులు దర్నాకు దీగారు
ఘటనా స్థలానీకి చేరిన పెద్దపల్లి ఎస్సై ఉపెందర్ కేసు నమోదు చేసి రైతులను ఆందోళన విరమించాలని సముదాయించారు…
![](https://ts24news.com/wp-content/uploads/2019/09/PicsArt_09-24-03.36.00-660x330.jpg)