రాజకీయ ప్రయోజనాలకు CBI ని వాడుకోవడం కేంద్రానికి అలవాటైంది-మాయావతి

ఇంతకాలం రాఫెల్ ఒప్పందంలో కేంద్రాన్ని విమర్శించినా విపక్షాలకు సిబిఐ అధికారులపై ఆరోపణలు అస్త్రాలయ్యాయి.రాజకీయ ప్రయోజనాలకు CBI ని వాడుకోవడం కేంద్రానికి అలవాటైంది అని BSP అధినేత్రి మాయావతి ఆరోపించారు.అటు ఆరోపణలు వచ్చిన వారిని తొలగించి,ఇప్పటికే ఈ ఆరోపణలున్న నాగేశ్వర్ కి సిబిఐ పగ్గాలను ప్రధాని అప్పగించారన్నారు.

error: