శబరిమల కొండపైకి తెలుగు మహిళా జర్నలిస్ట్

మహిళల ఆలయ ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమలలో వరుసగా మూడోరోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి.దీంతో తీవ్ర ఉద్రిక్తల నడుమ హైద్రాబాదుకు చెందిన మోజో టీవీ మహిళా జర్నలిస్ట్ కవిత తో పాటు మరో యువతీ కొండ పైకి బయలుదేరారు.వీరికి 100 మంది పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.గురువారం శబరిమల కొండపైకి వెళ్తున్న న్యూయార్క్ టైమ్స్ మహిళా జర్నలిస్ట్ ను ఆందోళనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

error: